ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- July 06, 2022
దోహా: ఈద్ అల్ అదా కోసం అమిరి దివాన్ అధికారిక సెలవులను ప్రకటించారు. జులై 10(ఆదివారం) నుంచి జులై 14(గురువారం) వరకు మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులు ప్రకటించారు. జూలై 17(ఆదివారం) తిరిగి కార్యాలయాలు పునర్ ప్రారంభమవుతాయని అమిరి దివాన్ పేర్కొంది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ (QFMA) పర్యవేక్షణలో పనిచేస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించి ఖతార్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సెలవుదినాలపై ప్రకటన చేస్తారని అమిరి దివాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









