ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- July 06, 2022
దోహా: ఈద్ అల్ అదా కోసం అమిరి దివాన్ అధికారిక సెలవులను ప్రకటించారు. జులై 10(ఆదివారం) నుంచి జులై 14(గురువారం) వరకు మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులు ప్రకటించారు. జూలై 17(ఆదివారం) తిరిగి కార్యాలయాలు పునర్ ప్రారంభమవుతాయని అమిరి దివాన్ పేర్కొంది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ (QFMA) పర్యవేక్షణలో పనిచేస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించి ఖతార్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సెలవుదినాలపై ప్రకటన చేస్తారని అమిరి దివాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







