జమ్రాత్ అల్ అకాబా పై రాళ్ళు విసిరిన హజ్ యాత్రికులు
- July 09, 2022
మినా: ఈద్ అల్ అధా సందర్భంగా హజ్ యాత్రికులు ఆచారం ప్రకారం నుండి తెల్లవారు జాము నుండి జమ్రాత్ అల్ అకాబా అని పిలవబడే ప్రత్యేక రాతి స్మారక చిహ్నం పై వరుసగా ఏడు గులక రాళ్ళను విసిరారు.
హజ్ యాత్రికులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







