యాత్రికుల కోసం విద్యుత్ స్కూటర్లు

- July 09, 2022 , by Maagulf
యాత్రికుల కోసం విద్యుత్ స్కూటర్లు

జెడ్డా: ఈద్ అల్ అధా సందర్బంగా మక్కా కు తరలి వస్తున్న హజ్ యాత్రికులు సౌకర్యార్థం సాధారణ రవాణా సంస్థ(TGA) వినూత్న ఆలోచనను అమల్లో పెట్టింది. 

హజ్ యాత్రికుల దూర భారం తగ్గించడంలో భాగంగా వారిని విద్యుత్ స్కూటర్లు ద్వారా అరాఫత్ పర్వతం దాకా రవాణా చేయాలని TGA భావిస్తుంది. 
 
ఇందుకు అవసరమైన ప్రచారాన్ని ప్రారంభించిన రవాణా సంస్థ ప్రజల్లోకి మరింత విస్తృతంగా  తీసుకెళ్లాడానికి చర్యలు చేపట్టడంలో ముందుంది. హజ్ యాత్రికులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com