యాత్రికుల కోసం విద్యుత్ స్కూటర్లు
- July 09, 2022
జెడ్డా: ఈద్ అల్ అధా సందర్బంగా మక్కా కు తరలి వస్తున్న హజ్ యాత్రికులు సౌకర్యార్థం సాధారణ రవాణా సంస్థ(TGA) వినూత్న ఆలోచనను అమల్లో పెట్టింది.
హజ్ యాత్రికుల దూర భారం తగ్గించడంలో భాగంగా వారిని విద్యుత్ స్కూటర్లు ద్వారా అరాఫత్ పర్వతం దాకా రవాణా చేయాలని TGA భావిస్తుంది.
ఇందుకు అవసరమైన ప్రచారాన్ని ప్రారంభించిన రవాణా సంస్థ ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాడానికి చర్యలు చేపట్టడంలో ముందుంది. హజ్ యాత్రికులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







