చెత్త లో పడేసిన పండ్లను అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
- July 12, 2022
మనామా: చెత్త నుండి ఏరుకొని వచ్చిన పండ్లను అమ్ముతున్న వ్యక్తిని బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మరియు దీని పై విచారణ చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ట్విట్టర్ తెలిపింది. నిందితుడు ఆసియాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.
పోలీసుల అధికారిక సమాచారం ప్రకారం, ఆసియా కు చెందిన వ్యక్తి బహ్రెయిన్ దేశంలో నివాసం ఉంటూ చెత్త బుట్టలో పడేసిన కుళ్లిపోయిన మరియు పరిశుభ్రత లేని పండ్లను అమ్మడం గమనించిన స్థానికుడు అతని పై దాడి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. నిందితుడి వివరాలను గోప్యతగా పెట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









