చెత్త లో పడేసిన పండ్లను అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

- July 12, 2022 , by Maagulf
చెత్త లో పడేసిన పండ్లను అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

మనామా: చెత్త నుండి ఏరుకొని వచ్చిన పండ్లను అమ్ముతున్న వ్యక్తిని బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మరియు దీని పై విచారణ చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ట్విట్టర్ తెలిపింది. నిందితుడు ఆసియాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. 

పోలీసుల అధికారిక సమాచారం ప్రకారం, ఆసియా కు చెందిన వ్యక్తి బహ్రెయిన్ దేశంలో నివాసం ఉంటూ చెత్త బుట్టలో పడేసిన కుళ్లిపోయిన మరియు పరిశుభ్రత లేని పండ్లను అమ్మడం గమనించిన స్థానికుడు అతని పై దాడి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. నిందితుడి వివరాలను గోప్యతగా పెట్టినట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com