164.6 మిలియన్ దినార్ల జంతువుల ఆహారాన్ని దిగుమతి చేసుకున్న కువైట్
- July 12, 2022
కువైట్: 2021 మూడో త్రైమాసికం నుండి ఇప్పటి వరకు 164.6 మిలియన్ల దినార్ల జంతువుల ఆహారాన్ని కువైట్ దిగుమతి చేసుకున్నట్లు తాజా నివేదిక లోని లెక్కలు చెబుతున్నాయి.
స్థానిక పత్రిక కథనం ప్రకారం, 2021 మూడో త్రైమాసికం నుండి దశల వారీగా నేటి వరకు అంటే 2021 లో జూలై నుండి సెప్టెంబర్ వరకు 7.25 మిలియన్ల దినార్లు , అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 7.95 మిలియన్ దినార్లు ( గత త్రైమాసికంలో ఇది అత్యధికం) , 2022 లో జనవరి నుండి మార్చ్ వరకు 6.87 మిలియన్ల దినార్లు , ఏప్రిల్ నుండి జూన్ వరకు 5.95 మిలియన్ల దినార్లు ఆహార దిగుమతుల కోసం వెచ్చించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!









