164.6 మిలియన్ దినార్ల జంతువుల ఆహారాన్ని దిగుమతి చేసుకున్న కువైట్
- July 12, 2022
కువైట్: 2021 మూడో త్రైమాసికం నుండి ఇప్పటి వరకు 164.6 మిలియన్ల దినార్ల జంతువుల ఆహారాన్ని కువైట్ దిగుమతి చేసుకున్నట్లు తాజా నివేదిక లోని లెక్కలు చెబుతున్నాయి.
స్థానిక పత్రిక కథనం ప్రకారం, 2021 మూడో త్రైమాసికం నుండి దశల వారీగా నేటి వరకు అంటే 2021 లో జూలై నుండి సెప్టెంబర్ వరకు 7.25 మిలియన్ల దినార్లు , అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 7.95 మిలియన్ దినార్లు ( గత త్రైమాసికంలో ఇది అత్యధికం) , 2022 లో జనవరి నుండి మార్చ్ వరకు 6.87 మిలియన్ల దినార్లు , ఏప్రిల్ నుండి జూన్ వరకు 5.95 మిలియన్ల దినార్లు ఆహార దిగుమతుల కోసం వెచ్చించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..







