చెత్త లో పడేసిన పండ్లను అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
- July 12, 2022
మనామా: చెత్త నుండి ఏరుకొని వచ్చిన పండ్లను అమ్ముతున్న వ్యక్తిని బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మరియు దీని పై విచారణ చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ట్విట్టర్ తెలిపింది. నిందితుడు ఆసియాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.
పోలీసుల అధికారిక సమాచారం ప్రకారం, ఆసియా కు చెందిన వ్యక్తి బహ్రెయిన్ దేశంలో నివాసం ఉంటూ చెత్త బుట్టలో పడేసిన కుళ్లిపోయిన మరియు పరిశుభ్రత లేని పండ్లను అమ్మడం గమనించిన స్థానికుడు అతని పై దాడి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. నిందితుడి వివరాలను గోప్యతగా పెట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!