డ్రగ్స్ రాకెట్ లో ముగ్గురూ విదేశీయులు అరెస్ట్

- July 12, 2022 , by Maagulf
డ్రగ్స్ రాకెట్ లో ముగ్గురూ విదేశీయులు అరెస్ట్

మస్కట్: దోఫర్ గవర్నట్ లో జరిగిన తనిఖీల్లో భాగంగా బయటపడిన డ్రగ్స్ రాకెట్ లో ముగ్గురూ నిందితులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (Rop) తెలిపారు. 

పోలీసు వర్గాల ప్రకారం , నార్కోటిక్స్ మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో దొఫర్ పోలీసులు మరియు సలహా ప్రత్యేక విభాగం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా బయటపడిన డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన ఆసియా , ఆఫ్రికా కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేయడమే కాకుండా వారి నుండి 14 కేజీల హాషిష్ , 280 కప్టగాన్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీరి మీద న్యాయ పరమైన చర్యలకు ఉపక్రమించబోతున్నట్లు ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com