డ్రగ్స్ రాకెట్ లో ముగ్గురూ విదేశీయులు అరెస్ట్
- July 12, 2022
మస్కట్: దోఫర్ గవర్నట్ లో జరిగిన తనిఖీల్లో భాగంగా బయటపడిన డ్రగ్స్ రాకెట్ లో ముగ్గురూ నిందితులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (Rop) తెలిపారు.
పోలీసు వర్గాల ప్రకారం , నార్కోటిక్స్ మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో దొఫర్ పోలీసులు మరియు సలహా ప్రత్యేక విభాగం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా బయటపడిన డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన ఆసియా , ఆఫ్రికా కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేయడమే కాకుండా వారి నుండి 14 కేజీల హాషిష్ , 280 కప్టగాన్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీరి మీద న్యాయ పరమైన చర్యలకు ఉపక్రమించబోతున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









