కత్తితో దాడి చేసిన నిందితులు అరెస్ట్
- July 13, 2022
కువైట్: పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ సహకారంతో క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్, హవల్లి గవర్నరేట్లో జరిగిన గొడవ, కత్తిపోట్లలో నిందితులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితుల వద్ద మాదకద్రవ్యాలు కూడా లభించాయని, వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న పార్టీలను గుర్తించి, వారిని కాంపిటెంట్ అథారిటీకి రిఫర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









