వాట్సాప్ లో వేధించాడు భారీ మూల్యం చెల్లించాడు
- July 12, 2022
అబుధాభి: వాట్సాప్ ద్వారా మహిళను వేధించిన కేసులో నిందితుడు పరిహారంగా ఆమెకు Dh30,000 చెల్లించాలని అబుధాబి కుటుంబ , పౌరుల మరియు పరిపాలనా కోర్టు తీర్పును వెలువరించింది.
అసభ్య పదజాలంతో వాట్సప్ ద్వారా తనను దుషించాడు అని పేర్కొంటూ సదరు బాధిత మహిళ Dh 100,000 పరువు నష్టం దావా వేసింది.
దీన్ని పై విచారణ జరిపిన కోర్టు నిందితుడు Dh20,000 తో పాటుగా ఆమె పరువుకు భంగం కలిగించేలా చేయడంతో Dh 10,000 చెల్లించాలి అని పేర్కొంది.
కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు వేసిన పిటిషన్ ను కోర్టు ఏటువంటి విచారణ జరప కుండానే కొట్టేసింది. అలాగే, కోర్టు ఖర్చులు సైతం చెల్లించాలి అని పేర్కొంది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









