వాట్సాప్ లో వేధించాడు భారీ మూల్యం చెల్లించాడు
- July 12, 2022
అబుధాభి: వాట్సాప్ ద్వారా మహిళను వేధించిన కేసులో నిందితుడు పరిహారంగా ఆమెకు Dh30,000 చెల్లించాలని అబుధాబి కుటుంబ , పౌరుల మరియు పరిపాలనా కోర్టు తీర్పును వెలువరించింది.
అసభ్య పదజాలంతో వాట్సప్ ద్వారా తనను దుషించాడు అని పేర్కొంటూ సదరు బాధిత మహిళ Dh 100,000 పరువు నష్టం దావా వేసింది.
దీన్ని పై విచారణ జరిపిన కోర్టు నిందితుడు Dh20,000 తో పాటుగా ఆమె పరువుకు భంగం కలిగించేలా చేయడంతో Dh 10,000 చెల్లించాలి అని పేర్కొంది.
కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు వేసిన పిటిషన్ ను కోర్టు ఏటువంటి విచారణ జరప కుండానే కొట్టేసింది. అలాగే, కోర్టు ఖర్చులు సైతం చెల్లించాలి అని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







