హజ్ యాత్రికులకు పీసిఆర్ టెస్ట్
- July 13, 2022
కువైట్: హజ్ యాత్రను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న యాత్రికులకు 3 రోజుల్లోనే పీసిఆర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
టెస్ట్ లను నిర్వహించే జబెర్ అల్ అహ్మద్ హాస్పిటల్ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, జబెర్ బ్రిడ్జి కేంద్రం సాయంత్రం 5 నుండి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక వేళ ఇవి కాకుండా ప్రభుత్వ గుర్తింపు కలిగిన ప్రైవేట్ కేంద్రాల్లో సైతం ఈ టెస్ట్ అందుబాటులో ఉంటుంది.టెస్ట్ కు సంబంధించిన ఫలితాన్ని ఇమ్యూన్ యాప్ లో చూసుకోవచ్చు అని పేర్కొంది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







