హజ్ యాత్రికులకు పీసిఆర్ టెస్ట్
- July 13, 2022
కువైట్: హజ్ యాత్రను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న యాత్రికులకు 3 రోజుల్లోనే పీసిఆర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
టెస్ట్ లను నిర్వహించే జబెర్ అల్ అహ్మద్ హాస్పిటల్ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, జబెర్ బ్రిడ్జి కేంద్రం సాయంత్రం 5 నుండి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక వేళ ఇవి కాకుండా ప్రభుత్వ గుర్తింపు కలిగిన ప్రైవేట్ కేంద్రాల్లో సైతం ఈ టెస్ట్ అందుబాటులో ఉంటుంది.టెస్ట్ కు సంబంధించిన ఫలితాన్ని ఇమ్యూన్ యాప్ లో చూసుకోవచ్చు అని పేర్కొంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







