యూఏఈ NRI టీడీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం..
- July 16, 2022
యూఏఈ: యూఏఈలో తెలుగుదేశం పార్టీ NRI విభాగాలకు ఎగ్జిక్యూటివ్ కమిటీను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వలు జారీచేశారు.ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు యూఏఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు.
యూఏఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల వివరాలు...
1.అధ్యక్షుడు-మోటుకూరి విశ్వేశ్వరరావు
2.ఉపాధ్యక్షుడు-కాచర్ల నిరంజన్
3.ప్రధాన కార్యదర్శి పొదిపిరెడ్డి వాసు
4.కోశాధికారి-కోడి రాజా రవికిరణ్
5.సోషల్ మీడియా ఇన్ చార్జి-కల్లూరి హరి
6.గల్ఫ్ కౌన్సిల్ మెంబర్- షేక్ ఖాదర్ బాషా
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









