యూఏఈ NRI టీడీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం..
- July 16, 2022
యూఏఈ: యూఏఈలో తెలుగుదేశం పార్టీ NRI విభాగాలకు ఎగ్జిక్యూటివ్ కమిటీను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వలు జారీచేశారు.ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు యూఏఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు.
యూఏఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల వివరాలు...
1.అధ్యక్షుడు-మోటుకూరి విశ్వేశ్వరరావు
2.ఉపాధ్యక్షుడు-కాచర్ల నిరంజన్
3.ప్రధాన కార్యదర్శి పొదిపిరెడ్డి వాసు
4.కోశాధికారి-కోడి రాజా రవికిరణ్
5.సోషల్ మీడియా ఇన్ చార్జి-కల్లూరి హరి
6.గల్ఫ్ కౌన్సిల్ మెంబర్- షేక్ ఖాదర్ బాషా
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







