నలుగురు చిన్నారులను రక్షించిన సీడీఏఏ బృందాలు
- July 18, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని అల్-అతైబా బీచ్లో సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు చిన్నారులను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) బృందాలు రక్షించాయి. సీబ్ విలాయత్లోని అల్-అతైబా బీచ్లో నలుగురు పిల్లలు మునిగిపోయారనే సమాచారం అందడంతో మస్కట్ గవర్నరేట్లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగం వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని సముద్రంలో మునిగిన పిల్లలను రక్షించినట్లు సీడీఏఏ వివరించింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పర్యవేక్షించాలని కోరింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈత కొట్టడానికి వారిని అనుమతించవద్దని సీడీఏఏ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









