జూలై 17న ఖతార్లో 1,200 కోవిడ్-19 కేసులు నమోదు
- July 18, 2022
దోహా: జూలై 17న ఖతార్లో గత 24 గంటల్లో 1,217 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) తెలిపింది. మొత్తం కేసుల్లో 1,017 మంది కమ్యూనిటీకి చెందినవారు కాగా.. 200 మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,869. తాజాగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. గత 24 గంటల్లో 591 మంది రోగులు కోవిడ్ -19 నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఇద్దరు రోగులు ICUలో చేరడంతో మొత్తం ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 6కి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 7,278,429 కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్లను అందజేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









