బస్సును ట్రక్కు ఢీ : 18 మంది మృతి
- April 12, 2016
తూర్పు పైసలాబాద్ నగరంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బస్సు 50 మంది ప్రయాణికులతో పైసలాబాద్ నుంచి సాధికబాద్ జిల్లా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









