బస్సును ట్రక్కు ఢీ : 18 మంది మృతి
- April 12, 2016
తూర్పు పైసలాబాద్ నగరంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బస్సు 50 మంది ప్రయాణికులతో పైసలాబాద్ నుంచి సాధికబాద్ జిల్లా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







