మేధో సంపత్తి చట్టంపై చర్చించనున్న ఒమన్
- July 19, 2022
జెనీవా: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) 63వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటున్నది. వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వర్గ బృందం ఈ సమావేశాల్లో భాగం కానుంది. ఈ సమావేశాలు జూలై 22 వరకు కొనసాగనున్నాయి. మేధో సంపత్తి చట్టం, వాణిజ్య బ్రాండ్ల చట్టం, పారిశ్రామిక డిజైన్లు, భౌగోళిక సూచికలు, స్పెక్ట్రమ్లతోపాటు ఇతర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







