మేధో సంపత్తి చట్టంపై చర్చించనున్న ఒమన్
- July 19, 2022
జెనీవా: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) 63వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటున్నది. వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వర్గ బృందం ఈ సమావేశాల్లో భాగం కానుంది. ఈ సమావేశాలు జూలై 22 వరకు కొనసాగనున్నాయి. మేధో సంపత్తి చట్టం, వాణిజ్య బ్రాండ్ల చట్టం, పారిశ్రామిక డిజైన్లు, భౌగోళిక సూచికలు, స్పెక్ట్రమ్లతోపాటు ఇతర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం









