మేధో సంపత్తి చట్టంపై చర్చించనున్న ఒమన్
- July 19, 2022
జెనీవా: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) 63వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటున్నది. వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వర్గ బృందం ఈ సమావేశాల్లో భాగం కానుంది. ఈ సమావేశాలు జూలై 22 వరకు కొనసాగనున్నాయి. మేధో సంపత్తి చట్టం, వాణిజ్య బ్రాండ్ల చట్టం, పారిశ్రామిక డిజైన్లు, భౌగోళిక సూచికలు, స్పెక్ట్రమ్లతోపాటు ఇతర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!









