కువైట్ను సందర్శించిన ఇండియన్ నేవల్ షిప్
- July 19, 2022
కువైట్: కువైట్ రాష్ట్రంలోని షువైఖ్ పోర్ట్ కి ఇండియన్ నేవల్ షిప్ (INS) TEG జూలై 18, 2022న చేరుకుంది. కువైట్ నావల్ ఫోర్స్ సీనియర్ అధికారులు, పోర్ట్ అధికారులు, ఎంబసీ, డిఫెన్స్ వింగ్ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. గల్ఫ్ ఆఫ్ అడెన్లో పైరసీ వ్యతిరేక కార్యకలాపాలతో సహా అనేక మిషన్ల కోసం INS TEGని మోహరించారు. భారతదేశ సముద్ర భాగస్వామి దేశాలలో సముద్ర భద్రతను పర్యవేక్షించేందుకు.. ఇతర ప్రాంతీయ నౌకాదళాలతో కలిసి ఇది పనిచేస్తుంది. INS TEG కువైట్ సందర్శన ఇండియా, కువైట్ రాష్ట్రం మధ్య లోతైన బహుముఖ స్నేహపూర్వక సంబంధాలను, పెరుగుతున్న సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ఇరు దేశాల అధికారులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









