కువైట్ను సందర్శించిన ఇండియన్ నేవల్ షిప్
- July 19, 2022
కువైట్: కువైట్ రాష్ట్రంలోని షువైఖ్ పోర్ట్ కి ఇండియన్ నేవల్ షిప్ (INS) TEG జూలై 18, 2022న చేరుకుంది. కువైట్ నావల్ ఫోర్స్ సీనియర్ అధికారులు, పోర్ట్ అధికారులు, ఎంబసీ, డిఫెన్స్ వింగ్ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. గల్ఫ్ ఆఫ్ అడెన్లో పైరసీ వ్యతిరేక కార్యకలాపాలతో సహా అనేక మిషన్ల కోసం INS TEGని మోహరించారు. భారతదేశ సముద్ర భాగస్వామి దేశాలలో సముద్ర భద్రతను పర్యవేక్షించేందుకు.. ఇతర ప్రాంతీయ నౌకాదళాలతో కలిసి ఇది పనిచేస్తుంది. INS TEG కువైట్ సందర్శన ఇండియా, కువైట్ రాష్ట్రం మధ్య లోతైన బహుముఖ స్నేహపూర్వక సంబంధాలను, పెరుగుతున్న సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ఇరు దేశాల అధికారులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









