ట్యాంపరింగ్ కు పాల్పడ్డ ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు
- July 20, 2022
మస్కట్: ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడి.. వినియోగదారులను మోసం చేస్తోన్న నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని మూడు ఫ్యూయల్ స్టేషన్లపై వినియోగదారుల రక్షణ అథారిటీ (సీపీఏ) చర్యలు తీసుకుంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని కొన్ని ఫ్యూయల్ స్టేషన్లు ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని సీపీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సిబ్బంది ఫ్యూయల్ స్టేషన్లపై దాడులు చేసి ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న మూడు ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









