ట్యాంపరింగ్ కు పాల్పడ్డ ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు
- July 20, 2022
మస్కట్: ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడి.. వినియోగదారులను మోసం చేస్తోన్న నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని మూడు ఫ్యూయల్ స్టేషన్లపై వినియోగదారుల రక్షణ అథారిటీ (సీపీఏ) చర్యలు తీసుకుంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని కొన్ని ఫ్యూయల్ స్టేషన్లు ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని సీపీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సిబ్బంది ఫ్యూయల్ స్టేషన్లపై దాడులు చేసి ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న మూడు ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







