ట్యాంపరింగ్ కు పాల్పడ్డ ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు
- July 20, 2022
మస్కట్: ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడి.. వినియోగదారులను మోసం చేస్తోన్న నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని మూడు ఫ్యూయల్ స్టేషన్లపై వినియోగదారుల రక్షణ అథారిటీ (సీపీఏ) చర్యలు తీసుకుంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని కొన్ని ఫ్యూయల్ స్టేషన్లు ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని సీపీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సిబ్బంది ఫ్యూయల్ స్టేషన్లపై దాడులు చేసి ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న మూడు ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









