ట్యాంపరింగ్ కు పాల్పడ్డ ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు
- July 20, 2022
మస్కట్: ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడి.. వినియోగదారులను మోసం చేస్తోన్న నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని మూడు ఫ్యూయల్ స్టేషన్లపై వినియోగదారుల రక్షణ అథారిటీ (సీపీఏ) చర్యలు తీసుకుంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని కొన్ని ఫ్యూయల్ స్టేషన్లు ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని సీపీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సిబ్బంది ఫ్యూయల్ స్టేషన్లపై దాడులు చేసి ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న మూడు ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







