మొన్న రామ్, ఇప్పుడు నిత్యామీనన్.!
- July 21, 2022
సెలబ్రిటీల పెళ్లి వార్తలంటే ఒకింత ఆసక్తి వుండడం సహజమే. కానీ ఈ మధ్య సోషల్ మీడియా ట్రెండ్ పెరిగాక, పుట్టిందంటే చాలు.. అదిగో పెరిగిపోయింది.. అనేయడం ట్రెండింగ్గా మారిపోయింది.
ఆసుప్రతిలో చేరితే, హార్ట్ ఎటాక్, ప్రేమలో పడితే పెళ్లి అయిపోయినట్లే.. ఇలాంటి ఫేక్ వార్తలతో ఊదరగొడుతున్నారు. కొందరు సెలబ్రిటీలయితే, ఈ ఫేక్ న్యూస్ చూసి, ఎంజాయ్ చేసి ఊరుకుంటారు. ఇంకొందరైతే రెస్సాండ్ అయ్యి స్ర్టాంగ్ కౌంటర్ ఇస్తుంటారు.
మొన్న రామ్కి అలాగే సోషల్ మీడియాలో పెళ్లి డేట్ ఫిక్స్ చేసేశారు. పెళ్లి కూతురు కూడా సోషల్ కోళ్లే డిసైడ్ చేసేశాయ్. తర్వాత రామ్ తూచ్ అనడంతో ఆ ఫేక్ వార్తలకు చెక్ పడింది.
ఇప్పుడేమో నిత్యా మీనన్.. ఈ ముద్దుగుమ్మకీ పెళ్లి ఫిక్స్ చేసేశారు. తూచ్.! అదంతా వుత్తదే.. అంటూ నిత్యామీనన్ కూడా తాజాగా ఆ వార్తల్ని ఖండించింది. అంతేకాదు, పెళ్లి, గిళ్లీలాంటి గుడ్ న్యూస్ ఏమైనా వుంటే, ముందుగా మీకు చెప్పే చేసుకుంటాలెండి.. కానీ, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు ప్లీజ్.! అని ఫ్యాన్స్కి విజ్ఞప్తి చేసింది నిత్యా మీనన్.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







