మధ్యాహ్నం పనిపై నిషేధాన్ని ఉల్లంఘించిన 26 మంది కార్మికులు అరెస్టు
- July 21, 2022
కువైట్: అన్ని గవర్నరేట్లలో బహిరంగ ప్రదేశాలలో మధ్యాహ్న పని నిషేధం అమలును పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ తనిఖీ బృందాలు పర్యవేక్షించాయి. ఈ నెల 3 నుంచి 16వ తేదీ వరకు 25 కంపెనీలకు చెందిన 23 సైట్లలో పదే పదే ఉల్లంఘనలకు పాల్పడిన 26 మంది కార్మికులను అరెస్టు చేశారు. కార్మికుల భద్రతను కాపాడేందుకు వ్యాపార యజమానులు మధ్యాహ్న పని నిషేధానికి కట్టుబడి ఉండాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. కాగా, గత సంవత్సరాలతో పోల్చితే ఉల్లంఘనల సంఖ్యలో తగ్గుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









