మధ్యాహ్నం పనిపై నిషేధాన్ని ఉల్లంఘించిన 26 మంది కార్మికులు అరెస్టు
- July 21, 2022
కువైట్: అన్ని గవర్నరేట్లలో బహిరంగ ప్రదేశాలలో మధ్యాహ్న పని నిషేధం అమలును పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ తనిఖీ బృందాలు పర్యవేక్షించాయి. ఈ నెల 3 నుంచి 16వ తేదీ వరకు 25 కంపెనీలకు చెందిన 23 సైట్లలో పదే పదే ఉల్లంఘనలకు పాల్పడిన 26 మంది కార్మికులను అరెస్టు చేశారు. కార్మికుల భద్రతను కాపాడేందుకు వ్యాపార యజమానులు మధ్యాహ్న పని నిషేధానికి కట్టుబడి ఉండాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. కాగా, గత సంవత్సరాలతో పోల్చితే ఉల్లంఘనల సంఖ్యలో తగ్గుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









