ట్రాఫిక్ నిబంధనలు పాటించని డ్రైవర్లపై కేసులు నమోదు
- July 23, 2022
బహ్రెయిన్: షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే, షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేలలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డ్రైవర్లకు పిలుపునిచ్చింది. డైరెక్టరేట్ స్మార్ట్ కెమెరాల ద్వారా నిబంధనలు పాటించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. తప్పుడు పద్ధతులను పర్యవేక్షించడానికి, చట్టపరమైన విధానాలను తీసుకోవడానికి పెట్రోలింగ్ చేపట్టనున్నట్లు తెలిపింది. వేగంతో సహా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్మార్ట్ సిస్టమ్లను అభివృద్ధి చేయడం, CCTVలను పెంచనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







