కార్మికులు వార్షిక సెలవుల ఫార్వార్డుకు అనుమతి
- July 23, 2022
యూఏఈ: కార్మికుడు లేదా ఉద్యోగి తన వార్షిక సెలవులో సగానికి మించకుండా తదుపరి సంవత్సరానికి ఫార్వార్డ్ లేదా నగదు పరిహారం పొందేందుకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) అనుమతి ఇచ్చింది. కార్మికుల పనిగంటలు, కార్యనిర్వాహక నిబంధనలకు సంబంధించి 2021కి సంబంధించిన ఫెడరల్ డిక్రీ లా No33 ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కార్మికుడి కాంట్రాక్టు రద్దయిన సందర్భంలో ప్రాథమిక వేతనానికి అనుగుణంగా, చట్టబద్ధంగా చెల్లించాల్సిన వార్షిక సెలవుల బ్యాలెన్స్కు సమానమైన నగదు భత్యాన్ని తప్పనిసరిగా చెల్లించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మికుడు తన వార్షిక సెలవును రెండేళ్లకు మించి తీసుకోకూడదనుకుంటే, లేదా కార్యాలయంలో వర్తించే నిబంధనలకు అనుగుణంగా అతను దాని కోసం నగదు భత్యాన్ని పొందవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్ట్టైమ్ ఉద్యోగి కూడా వార్షిక సెలవులు పొందడానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







