వలసదారుల ఇంటి అద్దెలపై 3 శాతం పన్ను
- April 13, 2016
అఉబదాబీలో అద్దె ఇళ్ళకు సంబంధించి కొత్త ఫీజు అమలులోకి వచ్చింది. మార్చ్ నుంచి కనీసం మూడు శాతం అదనపు ఫీజును వసూలు చేయనున్నారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిక్రీని ఈ మేరకు విడుదల చేశారు. అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరానికి మినిమమ్ 450 దిర్హామ్లు ఫీజును అదనంగా వసూలు చేస్తారు. ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇలా వసూలు చేసిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. అయితే ఈ వసూలు కేవలం వలసదారులకే వర్తిస్తుంది. కొందరు ఈ పెంపుదలను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు పెంపు ఎక్కువేమీ కాదని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









