యూఏఈ లో నమోదైన మూడు మంకీ పాక్స్ కేసులు
- July 24, 2022
దుబాయ్: యూఏఈలో మూడు మంకీ పాక్స్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మంకీ పాక్స్ కేసులు నమోదు కావడంతో మంత్రిత్వశాఖ పలు అంశాలపై నియమ నిబంధనలు విడుదల చేసింది. ఈ నియమాలను అనుసరించి పౌరులు ఆ వ్యాధి పట్ల జాగరూకత తో ఉండాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.
అంతేకాకుండా, మంకీ పాక్స్ కు సంబంధించి అసత్యాలను ప్రచారం చేస్తూ వచ్చే వారి పై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







