యూఏఈ లో నమోదైన మూడు మంకీ పాక్స్ కేసులు
- July 24, 2022
దుబాయ్: యూఏఈలో మూడు మంకీ పాక్స్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మంకీ పాక్స్ కేసులు నమోదు కావడంతో మంత్రిత్వశాఖ పలు అంశాలపై నియమ నిబంధనలు విడుదల చేసింది. ఈ నియమాలను అనుసరించి పౌరులు ఆ వ్యాధి పట్ల జాగరూకత తో ఉండాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.
అంతేకాకుండా, మంకీ పాక్స్ కు సంబంధించి అసత్యాలను ప్రచారం చేస్తూ వచ్చే వారి పై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







