అసాంఘిక ప్రకటనలను నిలిపేయాలని యుట్యూబ్ ను కోరిన సౌదీ అరేబియా
- July 25, 2022
రియాద్: తమ దేశ సౌర్వ భౌమత్వాన్ని ధిక్కరించే విధంగా మరియు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉండే ప్రకటనలను నిలిపేయాలని యుట్యూబ్ ను దేశ దృశ్య మాధ్యమ మీడియా కమీషన్ (GCAM) మరియు సమాచార& ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ (CITC) లు సంయుక్తంగా కోరడం జరిగిందని అధికారికంగా ప్రకటించిండం జరిగింది.
యూట్యూబ్ లో వస్తున్న పలు ప్రకటనలు తమ దేశ పౌరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండటమే కాకుండా ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలను అవమాన పరిచే విధంగా ఉన్నాయి అని అధికారులు తెలిపారు.
ఒక వేళ యూట్యూబ్ వీటి మీద చర్యలు తీసుకోక పోతే దేశ టెలీ కమ్యూనికషన్స్ చట్టం ప్రకారం తాము తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







