కరీంనగర్ లో మెగా జాబ్ మేళా
- July 26, 2022
కరీంనగర్: కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపంలో ఈరోజు 70 కంపెనీలతో మెగా జాబ్ మేళా ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు మెగా జాబ్ మేళాలో పెద్ద ఎత్తున 10వ తరగతి నుండి పీజీ వరకు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సిద్ధమవుతున్న విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కల్పించే వీలు కాదు కాబట్టి దేశంలో ప్రైవేట్ కంపెనీలు కల్పించే ఉద్యోగాలకు ప్రతి ఒక్కరూ సాధన చేసి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని ఇంత మంచి కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సిపి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్నన్ నగర మీరు సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)

తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









