కరీంనగర్ లో మెగా జాబ్ మేళా
- July 26, 2022
కరీంనగర్: కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపంలో ఈరోజు 70 కంపెనీలతో మెగా జాబ్ మేళా ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు మెగా జాబ్ మేళాలో పెద్ద ఎత్తున 10వ తరగతి నుండి పీజీ వరకు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సిద్ధమవుతున్న విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కల్పించే వీలు కాదు కాబట్టి దేశంలో ప్రైవేట్ కంపెనీలు కల్పించే ఉద్యోగాలకు ప్రతి ఒక్కరూ సాధన చేసి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని ఇంత మంచి కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సిపి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్నన్ నగర మీరు సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)

తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







