దోహా: లేబర్ మరియు వెల్ఫేర్ ఇంచార్జ్ సోనా కు ఘనంగా వీడ్కోలు
- July 27, 2022
దోహా: గత 4 సంవత్సరాల నుంచి దోహా భారత రాయబార కార్యాలయంలో లేబర్ మరియు వెల్ఫేర్ ఇంచార్జ్ తన విధులను నిర్వహించి, బదిలీ అవుతున్న సందర్భంగా డాక్టర్ సోనా ని తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ బృందం శాలువతో సత్కరించి మెమోంటో బహుకరించారు.ఈ కార్యక్రమంలో సుందరగిరి శంకర్, గడ్డం హారిక, గడ్డి రాజు, ఎల్లయ్య తల్లపెళ్లి, సాగర్, రాజారెడ్డి మాసం పాల్గొన్నారు.ఇతర ప్రవాస సంఘాలు కూడా పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









