దోహా: లేబర్ మరియు వెల్ఫేర్ ఇంచార్జ్ సోనా కు ఘనంగా వీడ్కోలు
- July 27, 2022
దోహా: గత 4 సంవత్సరాల నుంచి దోహా భారత రాయబార కార్యాలయంలో లేబర్ మరియు వెల్ఫేర్ ఇంచార్జ్ తన విధులను నిర్వహించి, బదిలీ అవుతున్న సందర్భంగా డాక్టర్ సోనా ని తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ బృందం శాలువతో సత్కరించి మెమోంటో బహుకరించారు.ఈ కార్యక్రమంలో సుందరగిరి శంకర్, గడ్డం హారిక, గడ్డి రాజు, ఎల్లయ్య తల్లపెళ్లి, సాగర్, రాజారెడ్డి మాసం పాల్గొన్నారు.ఇతర ప్రవాస సంఘాలు కూడా పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







