రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్న కువైట్
- July 29, 2022
కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా రక్త దాన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించబోతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యదృచ్ఛికంగా అదే రోజున కువైట్ పై ఇరాక్ అక్రమ చేసి 32 సంవత్సరాలు అవుతుంది.
రక్త సంబంధిత సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ రీమ్ అల్ రద్వాన్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు ఉంటాయి అని ప్రకటించారు. అంతేకాకుండా దాతలను జబ్రీయా లోని కువైట్ కేంద్ర బ్లడ్ బ్యాంక్ రిసీవ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
పోయిన సంవత్సరం జరిగిన కార్యక్రమం ద్వారా 359 ప్యాకెట్ల రక్తం సమకూరింది. ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో పాల్గొని రక్తం దానం చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







