మదీనాను సందర్శించిన 280,000 మంది యాత్రికులు
- August 01, 2022
మదీనా: ఇప్పటివరకు మదీనాను 280,000 మంది యాత్రికులు సందర్శించారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు 280,554 మంది యాత్రికులు మదీనాకు చేరుకోగా.. 205,830 మంది యాత్రికులు నగరం నుండి బయలుదేరారని తెలిపింది. మదీనాలో ప్రస్తుతం 74,724 మంది యాత్రికులు ఉన్నారని పేర్కొంది. తాజాగా మదీనా ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 11,924 మంది యాత్రికులు బయలుదేరినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!