మైక్రో మ్యాక్స్ యూనిట్ కే టీ ఆర్ ప్రారంభించారు...

- April 13, 2016 , by Maagulf
మైక్రో మ్యాక్స్ యూనిట్   కే టీ ఆర్ ప్రారంభించారు...

నగర ఐటీ కిరీటంలో మరో కలికి తురాయి చోటుచేసుకుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్ మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐటీ కంపెనీ యజమానులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com