నకిలీ వస్తువులు అమ్ముతున్న షాపులకు జరిమానా
- August 02, 2022
కువైట్ సిటీ: అధికారుల తనిఖీలో సల్మియా ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన వస్తువులకు నకిలీ వస్తువులు అమ్ముతూ పట్టుబడ్డ రెండు షాపులకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది.
అధికారుల తనిఖీ చేస్తున్న సమయంలోనే ఈ షాపుల్లో పలు ఖరీదైన మొబైల్ ఫోన్ల ట్రేడ్ మార్క్ తో కూడిన నకిలీ ఫోన్లు దొరికాయి.
తనిఖీ అధికారులు అనేక నకిలీ వస్తువులను ఈ జప్తు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







