నకిలీ వస్తువులు అమ్ముతున్న షాపులకు జరిమానా
- August 02, 2022
కువైట్ సిటీ: అధికారుల తనిఖీలో సల్మియా ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన వస్తువులకు నకిలీ వస్తువులు అమ్ముతూ పట్టుబడ్డ రెండు షాపులకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది.
అధికారుల తనిఖీ చేస్తున్న సమయంలోనే ఈ షాపుల్లో పలు ఖరీదైన మొబైల్ ఫోన్ల ట్రేడ్ మార్క్ తో కూడిన నకిలీ ఫోన్లు దొరికాయి.
తనిఖీ అధికారులు అనేక నకిలీ వస్తువులను ఈ జప్తు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







