నకిలీ వస్తువులు అమ్ముతున్న షాపులకు జరిమానా
- August 02, 2022
కువైట్ సిటీ: అధికారుల తనిఖీలో సల్మియా ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన వస్తువులకు నకిలీ వస్తువులు అమ్ముతూ పట్టుబడ్డ రెండు షాపులకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది.
అధికారుల తనిఖీ చేస్తున్న సమయంలోనే ఈ షాపుల్లో పలు ఖరీదైన మొబైల్ ఫోన్ల ట్రేడ్ మార్క్ తో కూడిన నకిలీ ఫోన్లు దొరికాయి.
తనిఖీ అధికారులు అనేక నకిలీ వస్తువులను ఈ జప్తు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







