5 ఏళ్లు జైలు శిక్ష విధించిన బహ్రెయిన్ కోర్ట్
- August 02, 2022
మనామా: తన తోటి కో వర్కర్ ను విచక్షణంగా కొట్టిన వ్యక్తికి హై కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా శిక్ష అనంతరం బహ్రెయిన్ విడిచి పెట్టాలని ఆదేశించింది.
ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఇద్దరూ తొలుత వాగ్వాదం లో మొదలై చివరకు కత్తులతో తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఈ సంఘనట లో ఒక వ్యక్తి గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తీవ్రమైన శిక్ష పడేలా చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









