5 ఏళ్లు జైలు శిక్ష విధించిన బహ్రెయిన్ కోర్ట్
- August 02, 2022
మనామా: తన తోటి కో వర్కర్ ను విచక్షణంగా కొట్టిన వ్యక్తికి హై కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా శిక్ష అనంతరం బహ్రెయిన్ విడిచి పెట్టాలని ఆదేశించింది.
ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఇద్దరూ తొలుత వాగ్వాదం లో మొదలై చివరకు కత్తులతో తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఈ సంఘనట లో ఒక వ్యక్తి గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తీవ్రమైన శిక్ష పడేలా చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







