5 ఏళ్లు జైలు శిక్ష విధించిన బహ్రెయిన్ కోర్ట్
- August 02, 2022
మనామా: తన తోటి కో వర్కర్ ను విచక్షణంగా కొట్టిన వ్యక్తికి హై కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా శిక్ష అనంతరం బహ్రెయిన్ విడిచి పెట్టాలని ఆదేశించింది.
ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఇద్దరూ తొలుత వాగ్వాదం లో మొదలై చివరకు కత్తులతో తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఈ సంఘనట లో ఒక వ్యక్తి గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తీవ్రమైన శిక్ష పడేలా చేశారు.
తాజా వార్తలు
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







