పదేళ్లు దాటిన కార్ల పై నిషేధం
- August 04, 2022
కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య పై దృష్టి సారించిన ప్రభుత్వం దీని పై సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది.
కమిటీ సూచనల ప్రకారం విదేశీయులు వాడుతున్న వాహనాలు 10 సంవత్సరాలకు పైగా ఉంటే వాటిని ఉపయోగించడానికి అనుమతి ఇవ్వకూడదని పేర్కొంది.
సెకండ్ హ్యాండ్ వాహనాలు ఉపయోగిస్తున్న వారిలో అధికులు విదేశీయులు . ఇటువంటి వాహనాలు బయటికి రాకుండా పర్యావరణ కమిటీ కి సైతం సిఫారసు చేశారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









