ఒమన్లో డ్రగ్స్ కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్
- August 04, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్లో ఇద్దరు స్మగ్లర్ల నుంచి 13 కిలోల హషీష్ను రాయల్ ఒమన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్ డిపార్ట్మెంట్, 13 కిలోల హషీష్ను స్వాధీనం చేసుకోని ఆఫ్రికన్ జాతీయతకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేయగలిగాము. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి" అని పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







