ఒమన్లో డ్రగ్స్ కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్
- August 04, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్లో ఇద్దరు స్మగ్లర్ల నుంచి 13 కిలోల హషీష్ను రాయల్ ఒమన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్ డిపార్ట్మెంట్, 13 కిలోల హషీష్ను స్వాధీనం చేసుకోని ఆఫ్రికన్ జాతీయతకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేయగలిగాము. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి" అని పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా







