నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురి మరణానికి కారణమైన విదేశీయుడు
- April 14, 2016
దోహా నేర న్యాయస్థానం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ముగ్గురి మరణానికి మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలవడానికి కారణమయ్యడనే ఆరోపణపై ఒక ఆసియా వాహనదారుని విషయంలో సమీక్షించింది .స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం వాహనదారుడు తన మినీబస్సు డ్రైవింగ్ చేస్తున్నపుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు చేసింది. అయితే ,వాహనదారుడు ఇందులో తన తప్పు ఏమీ లేదని ఖండించారు. తాను వాహనం నడుపుతూ ఒకచోట మలుపు తిప్పుతుండగా ఆకస్మికంగా టైరు పగిలి పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాడు.గాయపడిన వారి అంగవైకల్యానికి శాతం వైద్య సర్టిఫికెట్ అందచేయాలని మరియు మరణించిన బాధితుల న్యాయ వారసులు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి విషయంలో జాప్యం కారణంగా ఈ కేసు వాయిదా పడింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







