భారీ వర్షాలతో వాడి దర్బత్ తాత్కాలికంగా మూసివేత
- August 05, 2022
మస్కట్: భారీ వర్షాలు, వరదల కారణంగా వాడి దర్బత్ను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) ఖాళీ చేసి తాత్కాలికంగా మూసివేసింది. వర్షాలు, వరదల నేపథ్యంలో ధోఫర్ గవర్నరేట్లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని సీడీఏఏ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా భద్రతను కాపాడే ఆదేశాలు, సూచనలకు కట్టుబడి ఉండాలని సీడీఏఏ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







