భారీ వర్షాలతో వాడి దర్బత్ తాత్కాలికంగా మూసివేత
- August 05, 2022
మస్కట్: భారీ వర్షాలు, వరదల కారణంగా వాడి దర్బత్ను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) ఖాళీ చేసి తాత్కాలికంగా మూసివేసింది. వర్షాలు, వరదల నేపథ్యంలో ధోఫర్ గవర్నరేట్లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని సీడీఏఏ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా భద్రతను కాపాడే ఆదేశాలు, సూచనలకు కట్టుబడి ఉండాలని సీడీఏఏ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









