భారీ వర్షాలతో వాడి దర్బత్ తాత్కాలికంగా మూసివేత
- August 05, 2022
మస్కట్: భారీ వర్షాలు, వరదల కారణంగా వాడి దర్బత్ను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) ఖాళీ చేసి తాత్కాలికంగా మూసివేసింది. వర్షాలు, వరదల నేపథ్యంలో ధోఫర్ గవర్నరేట్లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని సీడీఏఏ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా భద్రతను కాపాడే ఆదేశాలు, సూచనలకు కట్టుబడి ఉండాలని సీడీఏఏ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







