సందర్శకుల కోసం తెరుచుకున్న ‘వాడి దర్బత్’
- August 06, 2022మస్కట్: భారీ వర్షాల కారణంగా నిన్న మూసివేసిన ‘వాడి దర్బాత్’ను సందర్శకుల కోసం తిరిగి తెరిచినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ప్రజా భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వాడీ దర్బాత్ను తిరిగి సందర్శకుల కోసం తెరిచినట్లు పేర్కొంది. భారీ వర్షాలు, వరదల తీవ్రత కారణంగా ధోఫర్ గవర్నరేట్లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్