సందర్శకుల కోసం తెరుచుకున్న ‘వాడి దర్బత్’
- August 06, 2022మస్కట్: భారీ వర్షాల కారణంగా నిన్న మూసివేసిన ‘వాడి దర్బాత్’ను సందర్శకుల కోసం తిరిగి తెరిచినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ప్రజా భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వాడీ దర్బాత్ను తిరిగి సందర్శకుల కోసం తెరిచినట్లు పేర్కొంది. భారీ వర్షాలు, వరదల తీవ్రత కారణంగా ధోఫర్ గవర్నరేట్లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి