సౌదీలో హైస్పీడ్ రైళ్లను నడపనున్న మహిళలు
- August 07, 2022సౌదీ: మొత్తం 31 మంది సౌదీ మహిళలు సౌదీ అరేబియాలో హై-స్పీడ్ రైళ్లను నడపడానికి సిద్ధమయ్యారు. మొదటి దశ శిక్షణను పూర్తి చేసుకున్న వీరు త్వరలోనే రెండో దశ శిక్షణ(ప్రాక్టికల్)ను ప్రారంభించనున్నారు. ఐదు నెలల పాటు కొనసాగే ఈ దశలో ట్రైనీలు ప్రొఫెషనల్ డ్రైవర్ల సమక్షంలో ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేయనున్నారు. తుది దశ ట్రైనింగ్ ను పూర్తి చేసుకొని ఎంపికైన మహిళలు.. మక్కా, మదీనా నగరాల మధ్య ఒక సంవత్సరం తర్వాత బుల్లెట్ రైళ్లను నడుపుతారని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపు (33 శాతం) అయిందన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్