సౌదీలో హైస్పీడ్ రైళ్లను నడపనున్న మహిళలు
- August 07, 2022
సౌదీ: మొత్తం 31 మంది సౌదీ మహిళలు సౌదీ అరేబియాలో హై-స్పీడ్ రైళ్లను నడపడానికి సిద్ధమయ్యారు. మొదటి దశ శిక్షణను పూర్తి చేసుకున్న వీరు త్వరలోనే రెండో దశ శిక్షణ(ప్రాక్టికల్)ను ప్రారంభించనున్నారు. ఐదు నెలల పాటు కొనసాగే ఈ దశలో ట్రైనీలు ప్రొఫెషనల్ డ్రైవర్ల సమక్షంలో ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేయనున్నారు. తుది దశ ట్రైనింగ్ ను పూర్తి చేసుకొని ఎంపికైన మహిళలు.. మక్కా, మదీనా నగరాల మధ్య ఒక సంవత్సరం తర్వాత బుల్లెట్ రైళ్లను నడుపుతారని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపు (33 శాతం) అయిందన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







