పొలంలో దాచిన 40 కిలోల హషీష్ స్వాధీనం
- August 08, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని ఓ పొలంలో రైఫిల్స్, సైకోట్రోపిక్ టాబ్లెట్లతో పాటు 40 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ముసండం గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ విభాగం విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసిందని తెలిపింది. పొలంలో దాచిన 43 కిలోల హాషిష్, క్రిస్టల్ డ్రగ్స్, హెరాయిన్, సైకోట్రోపిక్ టాబ్లెట్లు, రైఫిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!









