పొలంలో దాచిన 40 కిలోల హషీష్ స్వాధీనం
- August 08, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని ఓ పొలంలో రైఫిల్స్, సైకోట్రోపిక్ టాబ్లెట్లతో పాటు 40 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ముసండం గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ విభాగం విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసిందని తెలిపింది. పొలంలో దాచిన 43 కిలోల హాషిష్, క్రిస్టల్ డ్రగ్స్, హెరాయిన్, సైకోట్రోపిక్ టాబ్లెట్లు, రైఫిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









