పొలంలో దాచిన 40 కిలోల హషీష్‌ స్వాధీనం

- August 08, 2022 , by Maagulf
పొలంలో దాచిన 40 కిలోల హషీష్‌ స్వాధీనం

మస్కట్: ముసందమ్ గవర్నరేట్‌లోని ఓ పొలంలో రైఫిల్స్, సైకోట్రోపిక్ టాబ్లెట్‌లతో పాటు 40 కిలోలకు పైగా హషీష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ముసండం గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ విభాగం విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసిందని తెలిపింది. పొలంలో దాచిన 43 కిలోల హాషిష్, క్రిస్టల్ డ్రగ్స్, హెరాయిన్, సైకోట్రోపిక్ టాబ్లెట్లు, రైఫిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com