వరద భాదితులకు Dh 50,000 సహాయం
- August 08, 2022షార్జా: ఇటీవల కాలంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు Dh 50,000 పరిహారం చెల్లించాలని షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ కాశిం అధికారులను ఆదేశించారు.
వరదల కారణంగా నిరాశ్రయులై ప్రభుత్వ నిర్వాసిత కేంద్రాల్లో ఉన్న 65 కుటుంబాలకు ఈ సహాయం అందించాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..