వరద భాదితులకు Dh 50,000 సహాయం
- August 08, 2022
షార్జా: ఇటీవల కాలంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు Dh 50,000 పరిహారం చెల్లించాలని షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ కాశిం అధికారులను ఆదేశించారు.
వరదల కారణంగా నిరాశ్రయులై ప్రభుత్వ నిర్వాసిత కేంద్రాల్లో ఉన్న 65 కుటుంబాలకు ఈ సహాయం అందించాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!