వరద భాదితులకు Dh 50,000 సహాయం
- August 08, 2022షార్జా: ఇటీవల కాలంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు Dh 50,000 పరిహారం చెల్లించాలని షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ కాశిం అధికారులను ఆదేశించారు.
వరదల కారణంగా నిరాశ్రయులై ప్రభుత్వ నిర్వాసిత కేంద్రాల్లో ఉన్న 65 కుటుంబాలకు ఈ సహాయం అందించాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..