ధోఫర్‌లో మొబైల్ కమ్యూనికేషన్ సేవల పునరుద్ధరణ

- August 11, 2022 , by Maagulf
ధోఫర్‌లో మొబైల్ కమ్యూనికేషన్ సేవల పునరుద్ధరణ

మస్కట్: గవర్నరేట్ ఆఫ్ దోఫర్‌లో మొబైల్ కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం కలిగించిన  ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మరమ్మతు ప్రక్రియను పూర్తి చేసినట్లు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ(TRA) ప్రకటించింది.

TRA ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది ఒమానీ ఖతారీ ఫైబర్ కంపెనీ (Ooredoo)కి చెందిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మరమ్మత్తుల ప్రక్రియ ముగిసిందని  మరియు మరమ్మత్తుల సమయంలో గవర్నరేట్ ఆఫ్ దోఫర్‌లో మొబైల్ టెలికమ్యూనికేషన్ సేవలపై పాక్షిక ప్రభావం పడింది దీని ఫలితంగా అంతరాయం ఏర్పడింది. . అన్ని మొబైల్ టెలికమ్యూనికేషన్ సేవలను నిన్న సాయంత్రం తిరిగి ప్రారంభించాలని అధికార యంత్రాంగం కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com