ఆరుగురు హైకర్లను రక్షించిన పోలీస్ ఏవియేషన్
- August 12, 2022
మస్కట్: పర్వతాలలోకి వెళ్లి గల్లంతయిన ఆరుగురు వ్యక్తులను పోలీస్ ఏవియేషన్ రక్షించింది. నిజ్వా రాష్ట్రంలోని తనూఫ్ ప్రాంతంలోని పర్వతాలలో ఒకదానిలో నిన్న సాయంత్రం ఆరుగురు వ్యక్తుల అదృశ్యం అయ్యారు. సమచారం అందుకున్న పోలీసు ఏవియేషన్ రెస్క్యూ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గల్లంతయిన ఆరుగురు వ్యక్తులను రెస్క్యూ బృందాలు గుర్తించి కాపాడాయని, ప్రస్తుతం వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని పోలీస్ ఏవియేషన్ తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







