-: మాన్యులు - సామాన్యులు :-
- April 14, 2016రోజులు మారాయి,
రాజులు మారారు,
రోగాలు ముసిరాయి
రాగాల దోమలు ముదిరాయి!
విరోధాలు పెరిగాయి,
అవరోధాలు, ఆత్మహత్యలు అధికమయ్యాయి,
ఊరినిండా ఉన్మాదులు, 'ఉరి'తాళ్ళు వెతుకుతున్నారు
అర్ధాలకు పెడర్ధాలు పెరిగాయి
స్వార్ధాలు పరాకాష్టకు చేరుతున్నాయి!
మనలో విజ్ఞానం కొంత పెరిగితే
జ్ఞాన సూన్యులు మరింత పెరిగారు!
మాన్యులైన వారు మౌన ముద్ర పాటిస్తే
సామాన్యుల సంగతి సగం మునిగినట్టె!
అన్నాడొక అభాగ్య జ్ఞానీ!
ఎదయ, మీదయ
మామీదలేదయా!
మాన్యులు సామాన్యులు మనుషులేనయ్యా
మనుగడ కోసం, ధాన్య కోసం
ధనం కోసం ప్రకులాడటం తప్ప
మరోప్రపంచం, మరోదారి లేవు!
రోజులు మారాయి, రాజులు మారారు
మన తలరాతలు మారలేదు మహాత్మా!
--డా.కోడి రామా రావు(అల్ ఐన్)
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము