-: మాన్యులు - సామాన్యులు :-
- April 14, 2016
రోజులు మారాయి,
రాజులు మారారు,
రోగాలు ముసిరాయి
రాగాల దోమలు ముదిరాయి!
విరోధాలు పెరిగాయి,
అవరోధాలు, ఆత్మహత్యలు అధికమయ్యాయి,
ఊరినిండా ఉన్మాదులు, 'ఉరి'తాళ్ళు వెతుకుతున్నారు
అర్ధాలకు పెడర్ధాలు పెరిగాయి
స్వార్ధాలు పరాకాష్టకు చేరుతున్నాయి!
మనలో విజ్ఞానం కొంత పెరిగితే
జ్ఞాన సూన్యులు మరింత పెరిగారు!
మాన్యులైన వారు మౌన ముద్ర పాటిస్తే
సామాన్యుల సంగతి సగం మునిగినట్టె!
అన్నాడొక అభాగ్య జ్ఞానీ!
ఎదయ, మీదయ
మామీదలేదయా!
మాన్యులు సామాన్యులు మనుషులేనయ్యా
మనుగడ కోసం, ధాన్య కోసం
ధనం కోసం ప్రకులాడటం తప్ప
మరోప్రపంచం, మరోదారి లేవు!
రోజులు మారాయి, రాజులు మారారు
మన తలరాతలు మారలేదు మహాత్మా!
--డా.కోడి రామా రావు(అల్ ఐన్)
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







