ఆయిల్ స్ట్రైక్పై అప్రమత్తమైన కువైట్ పెట్రోలియం కార్పొరేషన్
- April 14, 2016
చమురు రంగంలో పనిచేస్తున్న కార్మికులు స్ట్రైక్కి పిలుపునివ్వడం పట్ల కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అప్రమత్తమైంది. కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమైనప్పటికీ, కార్మికులు చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. అంతర్జాతీయంగా నెలకొన్న ముడిచమురు ధరల పతనం కారణంగా, పే హైక్ ఇబ్బందులు తలెత్తాయి. 20000 మంది కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ విషయం గురించి. కార్మికులు ఇచ్చిన స్ట్రైక్ కాల్పై అప్రమత్తమైన కువైట్ ఆయిల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సమాయత్తమవుతోంది. చర్చలకు వస్తే, కటింగ్ల విషయంలో పునరాలోచిస్తామని కువైట్ ఆయిల్ కార్పొరేషన్ చెప్పినా పే హైక్ విషయంలో వెనుకాడే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







