3 గంటల చెకింగ్ లో 600 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- August 18, 2022
కువైట్: ట్రాఫిక్ విభాగం అధికారులు అల్-అర్దియా ప్రాంతంలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల్లో 600 ఉల్లంఘనలను నమోదు చేశారు. బీమా గడువు, డ్రైవింగ్ లైసెన్సుల గడువు ముగియడం వంటి కారణాలతో అత్యధిక నోటీసులు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని.. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ చెల్లుబాటును ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







