3 గంటల చెకింగ్ లో 600 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- August 18, 2022కువైట్: ట్రాఫిక్ విభాగం అధికారులు అల్-అర్దియా ప్రాంతంలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల్లో 600 ఉల్లంఘనలను నమోదు చేశారు. బీమా గడువు, డ్రైవింగ్ లైసెన్సుల గడువు ముగియడం వంటి కారణాలతో అత్యధిక నోటీసులు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని.. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ చెల్లుబాటును ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్