3 గంటల చెకింగ్ లో 600 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- August 18, 2022కువైట్: ట్రాఫిక్ విభాగం అధికారులు అల్-అర్దియా ప్రాంతంలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల్లో 600 ఉల్లంఘనలను నమోదు చేశారు. బీమా గడువు, డ్రైవింగ్ లైసెన్సుల గడువు ముగియడం వంటి కారణాలతో అత్యధిక నోటీసులు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని.. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ చెల్లుబాటును ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్