భారత రాయబారితో మంత్రి అబ్దుల్లా అల్నోయిమి భేటీ
- August 18, 2022మనామా: సమాచార వ్యవహారాల మంత్రి డా. రంజాన్ బిన్ అబ్దుల్లా అల్నోయిమి బహ్రెయిన్ లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఉమ్మడి సహకారం, మీడియా రంగంలో అవకాశాల గురించి చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత రాయబారి చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ రాజ్యం అభివృద్ధిని కాంక్షిస్తూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడంపై భారత దేశ ఆసక్తిని భారత దౌత్యవేత్త స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా