రాష్ట్రపతి , ప్రధానమంత్రి దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
- April 15, 2016
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామనవమి విశిష్టతను, భగవాన్ రాముడి గొప్పతనాన్ని వివరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ట్వీట్ చేశారు.శ్రీరామనవమి సందర్భంగా పలువురు నేతలు ట్విట్టర్ వేదికగా శుభకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్,అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, మమతాబెనర్జీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా తదితరులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









