రాష్ట్రపతి , ప్రధానమంత్రి దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

- April 15, 2016 , by Maagulf
రాష్ట్రపతి , ప్రధానమంత్రి  దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామనవమి విశిష్టతను, భగవాన్‌ రాముడి గొప్పతనాన్ని వివరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ట్వీట్‌ చేశారు.శ్రీరామనవమి సందర్భంగా పలువురు నేతలు ట్విట్టర్‌ వేదికగా శుభకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌,అరవింద్‌ కేజ్రీవాల్‌, రాహుల్‌ గాంధీ, మమతాబెనర్జీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com