రాష్ట్రపతి , ప్రధానమంత్రి దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
- April 15, 2016
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామనవమి విశిష్టతను, భగవాన్ రాముడి గొప్పతనాన్ని వివరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ట్వీట్ చేశారు.శ్రీరామనవమి సందర్భంగా పలువురు నేతలు ట్విట్టర్ వేదికగా శుభకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్,అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, మమతాబెనర్జీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా తదితరులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్







